Tnrnews.in
తెలంగాణ

*ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

కోదాడ పట్టణంలోని మసీద్ చౌరస్తాలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది

 

అనంతరం

MSP జిల్లా అధికార ప్రతినిధి , నియోజకవర్గ ఇన్చార్జి

ఏపూరి రాజు మాదిగ

ఎం జె ఎఫ్ రాష్ట్ర కమిటీ మెంబర్ పిడమర్తి గాంధీ

లు మాట్లాడుతూ

 

భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపాలన నడవడానికి ముఖ్య కారణం బడుగు , బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత , సృష్టికర్త , అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ప్రపంచంలోనీ దేశాలన్నిటికీ ఆదర్శం మన భారతదేశమని తెలుపుతూ ఇంతటి గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను, ఆలోచనలను నేటి యువత పునికి పుచ్చుకొని ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు

 

ఈ కార్యక్రమంలో

MSP రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ

ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు పడిశాల రఘు

MRPS జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ

స్టూడెంట్ యూనియన్ నియోజకవర్గ నాయకులు జలంధర్ భగత్ , ఎంఎస్పి పట్టణ నాయకులు ఎస్ కే మౌలానా, ఎం జె ఎఫ్ పట్టణ నాయకులు నేలమర్రి శ్రీకాంత్ మాదిగ , ఎమ్మార్పీఎస్ పట్టణ నాయకులు సోమపంగు నరేష్ మాదిగ , సోమపంగు అఖిల్ మాదిగ , రాయల తరుణ్ మాదిగ , యాతాకుల రంజిత్ మాదిగలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

హైదరాబాదులో జరిగే మాలల సింహ గర్జన సభను జయప్రదం చేయండి..  జాతీయ తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పరుస వెంకటేష్ పిలుపు..

TNR NEWS

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Harish Hs

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS

విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి……..  అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే……..

TNR NEWS