కోమురంభిం జిల్లా..
చింతల మనేపల్లి హేట్కోటస్ అంబెద్కర్ విగ్రహం వద్ద
కుల. మత. వర్గ. జాతీ. రాజకీయలకు అతీతంగా అందరు కలిసి జరుపుకోవడం జరిగింది
భారత బౌద్ధ మాహాసభ సమాత సైని క్త్ ల్
బౌద్ధ సమా సంఘo అద్వార్యంలో జరిగింది
ఈ కార్యక్రమo లో సమాత సైని క్త్ ల్ బౌద్దసమా సంఘo సిర్పూర్ తాలుక అద్య క్షులు భసర్క్ ర్ విశ్వనాథ్, కోమురంభిం జిల్లా ఇంచార్జ్ జాడీ దిలీప్, చింతల మనేపల్లి ఆద్య క్షులు ముడిమాడుగుల నర్సయ్య, బౌద్ద సంఘ అద్య క్షులు భoడు రావు, బౌద్ద సమ సంఘం తాలూకా అద్యక్షులు గొల్లపల్లి శoకర్, అలగే కర్మె ఏమాజీ, గోమాస లాంచ్, దుర్గం రాజరం, కొండగుర్ల మారుతి, గోపిదాస్, మల్లాయ్య,
సాదాశివ్, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip:
