Tnrnews.in
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

మద్దూరు డిసెంబర్ 03 ( TNR NEWS ): మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిఎసిఎస్ చైర్మన్ నర్సిములు మంగళవారం రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి మద్దూరు మండల కేంద్రంలో గత నెలలో మాత్రమే 13 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అలాగే కొడంగల్ నియోజకవర్గం మొత్తానికి 10 నెలల కాల వ్యవధిలో 12 కోట్ల రూపాయలు సిఎంఆర్ చెక్కులు పేదలకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుందని సూచించారు.

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు భీమమ్మ, బాలరాజు, రసూల్, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనీవర్ధన్ రెడ్డి, నర్సింలు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వి. ఎన్. జీవితం స్ఫూర్తిదాయకం*…..  *జిల్లా సమగ్ర అభివృద్ధిలో విఎన్ పాత్ర మరువలేనిది.*….  *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ప్రజా పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా? పేదలకు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఉధృత పోరాటాలు తప్పవు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

Harish Hs

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్న అమలు కానీ ఆరు గ్యారంటీలు – రేవంత్ రెడ్డికి హరీష్ రావును ఎదుర్కునే దమ్ము లేదు  – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి

TNR NEWS

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS