Tnrnews.in
తెలంగాణ

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

మండలం లోని వెంకట్రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో సావిత్రీబాయి పులే జయంతి సందర్భముగా జాతీయ మహిళా ఉపాద్యాయ దినోత్సవము ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పటానికి పూలమాల వేసి ఆమె జీవితం విద్యార్థులకు స్ఫూర్తి అని,అణగారిన వారి జీవితాలకు ఆమె అందించిన విద్య మన అందరికీ ఆదర్శప్రాయం అని, మన జీవితములో సావిత్రీబాయి పోరాటపటిమ ఎంతో స్ఫూర్తి, ప్రాధాన్యత కలిగి ఉందని ఉపాద్యాయులు తమ ప్రసంగాల ద్వారా వివరించడం జరిగింది.తదుపరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నయీమ కౌసర్ గారిని ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు కలిసి శాలువ ,పుష్పగుచ్చం తో సన్మానం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS

నేడు మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహావిష్కరణ

TNR NEWS

ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి

TNR NEWS

ఇందిరా వృద్ధ అనాధ ఆశ్రమం సందర్శించిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్ చైర్మన్

TNR NEWS

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs