February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ కు తరలిన జేఏసీ నాయకులు

చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా చేయాలని చేర్యాల పట్టణ, చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి,దూల్మిట్ట మండలాల చెందిన ప్రజలు,నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నాడు చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్లతో ర్యాలీగా వెళ్ళి సిద్దిపేట కలెక్టరేట్ కు ర్యాలీగా తరలి వెళ్లినారు.ఈ సందర్భంగా జెఏసీ చైర్మన్ వకుళా భరణం నర్సయ్య పంతులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సిఎం రెవెంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వెంటనే చేర్యాల ను రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో బారి ఎత్తున ఉద్యమాన్ని చేసి డివిజన్ ను సాదించుకునెంత వరకు ఈ పోరాటాన్ని ఇంకా ఉదృతంగా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్,బీజేపీ,సీపీఎం,టిడిపి,ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.

Related posts

డిజేఎఫ్ పెద్దపెల్లి జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

TNR NEWS

సీనియర్ జర్నలిస్ట్ కి ఘన సన్మానం

TNR NEWS

ఆలూర్‌ గ్రామాన్ని మండలం చేయాలని ఎమ్మెల్యేకు వినతి

TNR NEWS

క్రెడాస్ సేవలు వినియోగించుకోవాలి 

TNR NEWS

కార్మికుని కుటుంబానికి సహాయం చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

TNR NEWS

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs