Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి. డాక్టర్ స్పందిస్తే మా బాబు బతుకుతుండే. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన.

వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగురోజుల పసికందు మృతి చెందాడంటూ ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల్ మాదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిక్షపతి బార్య స్వప్న దంపతులకు గత రెండు రోజుల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీజేరీన్ చేసి డెలివరీ చేయగా బాబు జన్మించాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నడని తెలిపిన డాక్టర్ ఆదివారం అర్ద రాత్రి ఒంటిగంట సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చాయని తెలిపారు. ఒకవేళ డాక్టర్ అప్పుడే స్పందిస్తే తమ బాబు బతుకుతుండే కానీ వస్తున్న అని కాలయాపన చేసి ఎంత సేపటికి రకపోవడంతో బాబు మృతి చెందడాని బాధితులు ఆరోపిస్తున్నారు .డాక్టర్ సమాయానికి వచ్చి ఉంటే మా బాబు బతికుండేవాడని కుటుంబీకుల ఆరోపణ డాక్టర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయలని వారు ఆసుపత్రి ముందు బైటాయించారు.

Related posts

మెడికల్ షాప్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా సుమన్

Harish Hs

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs

విలువలతో కూడిన విద్యను అందించాలి

Harish Hs

తెలంగాణ నేటి నుంచే గ్రూప్ 3 పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!!

TNR NEWS

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు -వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు

TNR NEWS

కోదాడ లో ఘనంగా రంజాన్ వేడుకలు

TNR NEWS