Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కిష్టంపేట ప్రభుత్వ పాఠశాలకు జ్ఞాపకార్థం బీరువా, కుర్చీలు వితరణ

ఫిబ్రవరి 13 : కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన వేగోలపు కుటుంబ సభ్యులు గురువారం రోజున యుపిఎస్ కిష్టంపేట పాఠశాలకు వారి తండ్రిగారైన కీ. శే. వేగోలపు కనకయ్య గారి జ్ఞాపకార్థం పాఠశాలకు ఒక బీరువా మరియు 8 కుర్చీలు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఇంకా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరడం జరిగింది వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి వారి భార్య కుమారులు మనుమలు మనుమరాలు, పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఏం శైలజ, ప్రధానోపాధ్యాయురాలు పి శ్రీనివాస్, ఎం సంపత్, షబానా మరియు ఏ నరేందర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది

Related posts

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS

క్రీడలు, శారీరక దారుఢ్యం,మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.

TNR NEWS

శివాలయ నిర్మాణానికి బీజేపీ నాయకుల విరాళాలు

TNR NEWS

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS

రెండు ఆర్టీసీ బస్సులు డీ…

TNR NEWS

సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

Harish Hs