Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జగిత్యాల జిల్లా యువకుడు గ్రూప్-3, గ్రూప్-1లో ప్రతిభ కనబర్చాడు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాయికల్ పట్టణానికి చెందిన సురతాని అరవింద్ రెడ్డి నేడు ప్రకటించిన గ్రూప్-3 ఫలితాల్లో 103వ ర్యాంక్ సాధించాడు. మొన్న ప్రకటించిన గ్రూప్-1 పరీక్షలో కూడా 421 మార్కులు సాధించాడు. సురతాని భాగ్యలక్ష్మి-మల్లారెడ్డి గార్ల పుత్రుడు సురతాని అరవింద్ రెడ్డి. ప్రస్తుత యువతకు ఆదర్శంగా నిలవడంతో తల్లిదండ్రులు అరవింద్ రెడ్డిని చూసి గర్వపడుతున్నారు. మండలానికి చెందిన నాయకులు ప్రశంసించారు.

Related posts

స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు సరైనది కాదు

Harish Hs

వెలగని హైమక్స్ లైట్స్

TNR NEWS

*చలితో రాష్ట్రం గజగజ..!!*

TNR NEWS

సిఐ గా పదోన్నతి పొందిన ఎస్సై రంజిత్ రెడ్డి

Harish Hs

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

రాళ్లకత్వలో ఘనంగా మల్లన్న జాతర – ముఖ్య అతిథులుగా హాజరైన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కొలన్ బాల్రెడ్డి

TNR NEWS