Tnrnews.in
తెలంగాణ

నీట్ విద్యార్థులకు అలర్ట్.. ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

క్వశ్చన్ పేపర్ లీకేజీతో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయిన నేపథ్యంలో అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు రీఫండ్ చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫీజు రిఫండ్‌ ప్రక్రియపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. ఫీజు వాపసు కోసం అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయడానికి రేపు (జులై 7) రాత్రి 11:50 గంటలను తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోగా ప్రక్రియను పూర్తి చేయని అభ్యర్థులు తమ రిఫండ్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని ఎన్‌టీఏ హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

హామీల అమలు కోసం 10న వికలాంగుల మహాధర్నా ను జయప్రదం చేయండి  సిపిఎం పార్టీజిల్లా సురేష్ గొండ

TNR NEWS

TNR NEWS

జీఎస్టీ ని పూర్తిగా తొలగించడం పట్ల హర్షం

Harish Hs

BRS పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం

TNR NEWS

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

TNR NEWS

మెద్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

TNR NEWS