Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ఏపీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జూన్ నెలలో సుమారు 14 నుండి 20 లక్షల మంది పనులు చేశారు.

అయితే, దీని స్థానంలో ‘వీబీ జీ రామ్ జీ’ అనే కొత్త పథకం అమల్లోకి రావడంతో వేతనాల చెల్లింపుపై కూలీలలో ఆందోళన నెలకొంది.

దీంతో జూన్ నెల వేతన నిధులను జూలై 10 తర్వాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

Dr Suneelkumar Yandra

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs

నిరుద్యోగ సమస్యపై లోకేష్‌తో రాజు మాటామంతి

నీ ఆలోచనే – నీ విజయం

Dr Suneelkumar Yandra

విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ*

TNR NEWS

అక్రిడేషస్లు ఎర!

Dr Suneelkumar Yandra