Tnrnews.in
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

కృష్ణ ఆయకట్టులో ఈసారి వానాకాలం వరిపంటకు నీళ్లు విడుదల అయ్యే అవకాశాలు లేవు.

యాసంగి పరిస్థితి ఆగస్టు చివరి నాటికి తెలుస్తుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు పూర్తిగా నిండాలంటే ఆగస్టు చివరి వరకు వేచిచూడక తప్పదు.

ప్రస్తుతం ఈ భారీ రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి.

ఇవి రెండు నిండాలంటే 347.26 TMC లు అవసరం.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS

తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలి

TNR NEWS

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

TNR NEWS

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS

చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ కు తరలిన జేఏసీ నాయకులు

TNR NEWS

పెన్షనర్స్ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TNR NEWS