May 9, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

 

మంథని(పెద్దపల్లి):

మంథని మార్కెట్ కమిటి చైర్మెన్ ఆదేశాల మేరకు మండలంలోని అక్కెపల్లి గ్రామంలో ఐకేపి సెంటర్ ను కాంగ్రెస్ పార్టి గ్రామశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు ప్రభుత్వ వైద్యశాఖ వారు పంపించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను హమాలిలకు మరియు రైతులకు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు పెయ్యల రమేష్,మాజీ సర్పంచ్ పెయ్యల గట్టయ్య, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు మబ్బు శంకర్, వేల్పుల రాజయ్య,రేపాక శ్రీకాంత్ మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

యూరియా కోసం రైతుల అవస్థలు పట్టించుకోని అధికారులు

Harish Hs

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థులకు బ్రెడ్,పండ్లు పంపిణీ

Harish Hs

సోమవారం ప్రజావాణి రద్దు  వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ 

TNR NEWS

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు 

TNR NEWS

గాలివాన బీభత్సానికి నేలకొరిగిన చెట్లు

TNR NEWS