Tnrnews.in
తెలంగాణ

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

 

మంథని(పెద్దపల్లి):

మంథని మార్కెట్ కమిటి చైర్మెన్ ఆదేశాల మేరకు మండలంలోని అక్కెపల్లి గ్రామంలో ఐకేపి సెంటర్ ను కాంగ్రెస్ పార్టి గ్రామశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు ప్రభుత్వ వైద్యశాఖ వారు పంపించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను హమాలిలకు మరియు రైతులకు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు పెయ్యల రమేష్,మాజీ సర్పంచ్ పెయ్యల గట్టయ్య, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు మబ్బు శంకర్, వేల్పుల రాజయ్య,రేపాక శ్రీకాంత్ మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల క్రైస్తవుల ఆధ్వర్యంలో సంతాపం

TNR NEWS

నేరాలకు పాల్పడితే జైలు తప్పదు, కుటుంబంలో ఒక్కరూ జైలుకు వెళితే కుటుంభం చిన్నాభిన్నం అవుతుంది.

TNR NEWS

రైలు ఆహార దందా అంతమిచ్చేందుకు IRCTC కొత్త ప్లాన్!

TNR NEWS

ప్రపంచ మానవాళి విముక్తి ప్రదాత లెనిన్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

సిఐటియు ఓదెల మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ఓదెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ కి వినతి పత్రం అందించారు

TNR NEWS