Tnrnews.in
తెలంగాణ

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

 

మహబూబాబాద్ జిల్లా :

తొర్రూర్ మండలం,అమ్మాపురం గ్రామ మహిళా రైతు బూరుగు సునిత ఉదయాన్నే తన పొలం లోని నారుమడిలో యాసంగి పంట కొరకు వరి మొలకలు చల్లడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ తాను యాసంగి పంటకు పనులు ప్రారంభించ్చినట్లు చెప్పింది….వానాకాలం పంట ధాన్యం కాంటపెట్టి చాలా రోజులవుతుంది. ఇంతవరకు తమ అకౌంట్లో బోనస్ డబ్బులు జామకాలేదని సునిత ఆవేదన వ్యక్తం చేశారు. సన్న రకం వడ్లకు మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇస్తాం అని చెప్పింది, దొడ్డు వడ్లకు బోనస్ వర్తించదని రైతు కు నచ్చినట్లు పొలంలో వరినారు వేయడం కుదరట్లేదు అని వాపోయారు.కనీసానికి యాసంగి పంట ధాన్యం అయినా త్వరగా కొనుగోలు చేసి రైతుకు పంట బోనస్ వెంటనే వేయాలని ప్రభుత్వానికి సూచనలు చేయడం జరిగింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రహదారి భద్రత సమాజంలో అందరి బాధ్యత…..  రహదారి భద్రత నిబంధనలు పాటించండి ఆనందంగా జీవించండి……… టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మునిసిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్….. కోదాడ రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ప్రారంభం

TNR NEWS

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs

డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరును విజయవంతం చేయాలి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ మంథని సామెల్ మాదిగ

TNR NEWS

రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం – ఎన్ సీ సంతోష్ 

TNR NEWS

మద్నూర్ లో మహాత్మా గాంధీ వర్ధంతి

TNR NEWS

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

TNR NEWS