Tnrnews.in
తెలంగాణరాజకీయం

హైదరాబాదులో జరిగే మాలల సింహ గర్జన సభను జయప్రదం చేయండి..  జాతీయ తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పరుస వెంకటేష్ పిలుపు..

 

కాగజ్నగర్లో గల తెలంగాణ మాల మహానాడు కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాల మహానాడు జిల్లా అధ్యక్షులు, పరుస వెంకటేష్ మరియు కార్యదర్శి తౌటి తిరుపతి మాట్లాడుతూ డిసెంబర్ 1న సికింద్రాబాద్ లోని పెరడ్ గ్రౌండ్లో నిర్వహించే మాలల సింహ గర్జన సభకు కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో నుండి మాల సోదరులందరూ ప్రతి ఒక్క మండలం నుండి ప్రతి ఒక్క గ్రామం నుండి మాల సోదర సోదరీమణులు అందరు అధిక సంఖ్యలో తరలి రావాలని ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు రెడ్డి గోపి, వర్కింగ్ ప్రెిడెంట్ మొగిలి వెంకటేష్, ఉపాధ్యక్షులు, ఎడ్ల శ్రీనివాస్, కోశాధికారి జూపాక చందు, సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్, మరియు జై భీమ్ సైనిక్ దళ్ సభ్యులు,పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నవంబర్ 23న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం చేయండి… చింత వినయ్ బాబు జిల్లా కోఆర్డినేటర్,ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు

TNR NEWS

ట్రాక్టర్ క్రేజ్ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

కానిస్టేబుల్ నుండి కాలేజీ లెక్చరర్ దాకా..

TNR NEWS

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

TNR NEWS

డిసెంబర్ 2న సిపిఎం బహిరంగ సభ జయప్రదం చేయాలని కరపత్రం విడుదల నన్నూరి వెంకటరమణారెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు

TNR NEWS

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో విద్యార్థి,యువతరం ఉద్యమించాలి

TNR NEWS