Tnrnews.in
తెలంగాణ

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

కోదాడ పట్టణం లో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ ఖయ్యాం ఏఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా బుధవారం కోదాడ పట్టణంలో కోదాడ ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి షేక్ అజహర్ బాబా షేక్ పాసి మొహమ్మద్ ఇమ్రాన్ అతర్ బాబా మహమ్మద్ సక్సేనా చిత్తలూరి అన్వేష్ మీగడ రామరాజు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం తార టీ స్టాల్ లో నిర్వహించడం జరిగింది

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గ్యార్మి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి 

TNR NEWS

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు భారీ డిమాండ్

TNR NEWS

ఎస్ డబ్ల్యూ ఎఫ్ తోనే ఆర్టీసి కార్మికులకు న్యాయం   సూర్యాపేట డిపో విస్తృత స్థాయి సమావేశంలో రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్  ఎస్ డబ్ల్యూ ఎఫ్ లో పలువురు కార్మికుల చేరిక

TNR NEWS

జోగిపేటలో విద్యాసంస్థల బంద్‌ గురుకుల పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ అయినా పట్టించుకోరా?  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్‌ డిమాండ్‌ 

TNR NEWS

క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి

TNR NEWS

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS