Tnrnews.in
తెలంగాణ

300 మంది పిల్లలకు పతంగులు పంపిణీ వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో

సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పురస్కరించుకొని మంగళారం ఉమ్మడి కొండపాక మండల వాసవి క్లబ్, గ్రామ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో 300 మంది పిల్లలకు పతంగులు దారము చరకల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు కాసం నవీన్, ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, గజ్వేల్ నియోజకవర్గ ఆర్యవైశ్య ప్రెసిడెంట్ ఉప్పల పాండురంగం మరియు ఆర్యవైశ్య కుకునూరుపల్లి గ్రామ అధ్యక్షులు గంగిశెట్టి పాండురంగం, కుకునూరుపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గంగిశెట్టి శ్రీనివాస్, ఉమ్మడి కొండపాక మండల వాసవి క్లబ్ అధ్యక్షులు ఉప్పల రాజు, సెక్రెటరీ వేముల శివప్రసాద్, గంగిశెట్టి పవన్, మాజీ అధ్యక్షులు కొమురవెల్లి సంతోష్, వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాలయ్య నాగరాజు సంతోష్ రాజ్ కుమార్ పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైతు భరోసా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలి

Harish Hs

42 శాతం రిజర్వేషన్ కొరకు బీసీలు చేస్తున్న ఉద్యమానికి సకజనులూ మద్దతు ఇవ్వండి

TNR NEWS

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

Harish Hs

వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి

Harish Hs

రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా పరిశీలించాలి

TNR NEWS