Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

విద్యుదాఘాతంతో రైతు మృతి

మునగాల మండలం ఆకు పాముల గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో గ్రామానికి చెందిన అనంతుల వీరయ్య (56) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీరయ్య తన పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతుకానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి.

Harish Hs

నాగర్ కర్నూలు జిల్లా…. వాటర్ ఫాల్స్ కనువిందు

TNR NEWS

*చలితో రాష్ట్రం గజగజ..!!*

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ 

TNR NEWS

మైనర్ల రక్షణలో మహిళా పోలీసులు కీలకం: హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు

TNR NEWS

ఐకేపీ కేంద్రాల్లో కాంటాలు పూర్తి..

TNR NEWS