Tnrnews.in
తెలంగాణ

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం (రాంపూర్ గ్రామపంచాయతీ సంగాయిపల్లి) గ్రామానికి చెందిన *27/01/2025 నాడు తాడెం జంగమ్మ* ఆనారోగ్యంతో నిన్న రాత్రి మృతి చెందింది. గ్రామ *బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పబ్బ సంపత్ కుమార్* ద్వారా విషయం తెలుసుకున్న *ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాజీ తెలంగాణ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ అన్నగారు* వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ *3,000(మూడువేల రూపాయలు)* ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వార్డు సభ్యులు ఉదయ్ శంకర్, తిరుపతి, శేకర్, కుమార్, పెంటయ్య, రమేష్, మల్లేష్, దశరథం, సంపత్ కుమార్, శ్రీకాంత్, శ్రీశైలం, రాజు, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు…!!

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

TNR NEWS

ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన నారాయణ కాలేజ్ విద్యార్థులు

TNR NEWS

అరుహులందరికీ సంక్షేమ ఫలాలు — ఎమ్మెల్సీ దండే విఠల్

TNR NEWS

హోరాహోరీగా కోదాడ ప్రీమియర్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

Harish Hs

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

TNR NEWS

తాటి చెట్టు పై నుంచి పడి వ్యక్తికి గాయాలు

TNR NEWS