Tnrnews.in
తెలంగాణ

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని కోదాడ మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు, మండల కేంద్రానికి చెందిన స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వీరబోయిన శ్రీను ఇటీవల ప్రమాదానికి గురై ఇంటి వద్ద చికిత్స పొందుతుండగా ఆదివారం రాత్రి ఆయనను పరామర్శించిన అనంతరం వారుమాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటానని పార్టీకి విధేయుడుగా ఉన్నా వీరబోయిన శీను కుటుంబానికి అన్ని రకాలుగా తాను అండదండగా ఉంటానని తెలిపారు, కార్యక్రమంలో మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ,బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొగరు రమేష్, పార్టీ నాయకులు సుంకర అజయ్ కుమార్, ఉడుం కృష్ణ, ఎల్పి రామయ్య, లక్య నాయక్, చీకటి శ్రీను, వసంత్ కుమార్, నరసింహారావు, గురుమూర్తి ,రవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

లగచర్ల లో జిల్లా కలెక్టర్, అధికారుల పై దాడినీ   తీవ్రంగా ఖండిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య 

TNR NEWS

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs

సీఎం సహాయ నిధి.. పేదలకు పెన్నిధి

TNR NEWS

తప్పిన పెను ప్రమాదం..!

TNR NEWS

కలాం దేశానికి  చేసిన సేవలు చిరస్మరణీయం

TNR NEWS

ఇక డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచి అమలు: UGC చైర్మన్

TNR NEWS