Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

రైతులను రారాజుగా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి

ముస్తాబాద్ మండలం మద్దికుంట మోహినికుంట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా విజయోత్సవ సంబరాలు లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ. చేసి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలలో వానకాలం పంటకు పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మంత్రివర్గ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు దొనుకుల కొండయ్య. మోహిని కుంట గ్రామ శాఖ బండి లక్ష్మీపతి . మెరుగు సతీష్ గౌడ్. పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు. ఏఎంసి డైరెక్టర్ కదిరె సత్తయ్య గౌడ్. అనిల్ .కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల. నాయకులు కార్యకర్తలు రైతులు మెట్టు రామశర్మ. తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు  క్రీడల్లో రాణించాలి  జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి  నడిగూడెంలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు కృషి  పదవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

TNR NEWS

కరాటే పోటీల్లో బెజ్జంకి విద్యార్థుల ప్రతిభ

TNR NEWS

పేదలను కంటి రెప్పల కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుంది

Harish Hs

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన. మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్.

TNR NEWS

కోదాడలో విజయ టెక్స్ టైల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Harish Hs

దశల వారీగా రైతు భరోసా.. 45 రోజుల్లో జమ..!

TNR NEWS