ఏపీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జూన్ నెలలో సుమారు 14 నుండి 20 లక్షల మంది పనులు చేశారు.
అయితే, దీని స్థానంలో ‘వీబీ జీ రామ్ జీ’ అనే కొత్త పథకం అమల్లోకి రావడంతో వేతనాల చెల్లింపుపై కూలీలలో ఆందోళన నెలకొంది.
దీంతో జూన్ నెల వేతన నిధులను జూలై 10 తర్వాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
