Tnrnews.in
తెలంగాణ

థలసేమియా, సికిల్ సెల్ అనీమియా రోగులకు పింఛన్లు

హైదరాబాద్ : రాష్ట్రంలోని థలసేమియా , సికిల్ సెల్ అనీమియా రోగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన వారిని గుర్తించి, వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఈ పింఛన్లు బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తాయని సీఎం పేర్కొన్నారు. ఆగస్టు 15 నుండి పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఎ. రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కతో కలిసి పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతువులు,…

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నేడు తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు

TNR NEWS

*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*

Harish Hs

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి  మండల వ్యవసాయ అధికారి బి.రాజు

TNR NEWS

కొత్త మెనూ ఖచ్చితంగా పాటించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

TNR NEWS

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

TNR NEWS

నేడు మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహావిష్కరణ

TNR NEWS