హైదరాబాద్ : రాష్ట్రంలోని థలసేమియా , సికిల్ సెల్ అనీమియా రోగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన వారిని గుర్తించి, వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఈ పింఛన్లు బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తాయని సీఎం పేర్కొన్నారు. ఆగస్టు 15 నుండి పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఎ. రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కతో కలిసి పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతువులు,…
Save or share this story as a newspaper-style Epaper Clip:
