Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

*పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

 

*ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

 

*నాగలాపురంలో రూ.30 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ*

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె పండుగ కార్యక్రమం తో గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.

 

గురువారం నాగలాపురం లో బీసీ కాలనీ నుండి ఈస్ట్ హరిజనవాడ వరకు రూ.30 లక్షలు పల్లె పండుగ నిధులతో 30 మీటర్ల మేర సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

 

అంతకుముందు అక్కడే ఉన్న వినాయక స్వామి ఆలయం లో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు.

 

కూటమి ప్రభుత్వ హయాంలో పంచాయితీలకు విరివిగా నిధులు కేటాయించి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు.

 

అందులో భాగంగానే పల్లె పండుగ కార్యక్రమాన్ని అమలు గ్రామీణ చేసి సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం పై దృష్టిసారించిందన్నారు.

 

గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన పంచాయితీ వ్యవస్థ పటిష్టతకు పల్లె పండుగ వారోత్సవాలు ద్వారా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

 

ఈ కార్యక్రమంలో అన్నీ శాఖల అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..

TNR NEWS

శ్రీవారి అలిపిరి కాలి బాటకు ఇనుపకంచె నిర్మించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు 54వ ధర్మకర్తలమండలికి కాకినాడ భోగిగణపతి పీఠం వినతిపత్రం

Dr Suneelkumar Yandra

మా భూమి మాకు ఇప్పించండి మహాప్రభో – పొన్నాడ పంచాయతీ పాతదడాలపాలెం దళితలు

Dr Suneelkumar Yandra

మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరిలో ఆక్వా విందు

TNR NEWS

వాయుగుండం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

TNR NEWS

పిఠాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు