Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మంత్రి ఉత్తమ్ తో జుక్కల్ ఎమ్మెల్యే తోట భేటీ

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సోమవారం నాందేడ్ చేరుకున్నారు. ఈ మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంత్రిని కలిసి భేటీ అయ్యారు. మహారాష్ట్ర సరిహద్దులోని లెండి ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని, దీంతో జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద మండలాల్లో దాదాపు 26వేల ఎకరాలకుసాగునీరందుతుందని మంత్రికి వివరించారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Related posts

ఆశ వర్కర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలి.  సర్వేలు ఆపేస్తాం  డిఎంహెచ్వో కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా.

TNR NEWS

ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవ్యానికి తీరని లోటు

Harish Hs

*మాలల సింహ గర్జన విజయవంతం చేయాలి*

TNR NEWS

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TNR NEWS

రహదారి భద్రత సమాజంలో అందరి బాధ్యత…..  రహదారి భద్రత నిబంధనలు పాటించండి ఆనందంగా జీవించండి……… టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మునిసిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్….. కోదాడ రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ప్రారంభం

TNR NEWS

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS