నల్లగొండ టౌన్:
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 21, 22న నల్గొండ మేకల అభినవ స్టేడియంలో జిల్లాలోని దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి కెవి కృష్ణవేణి తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానం విజేతల పేర్లు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
