Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి* * ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో సుష్మ 

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామంలో ఉన్న పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనంతగిరి ఎంపీడీవో సుష్మ పరిశీలించారు. బుధవారం రైతులతో మాట్లాడి వివరాలు సేకరించుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ… రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అంశాలను పాటిస్తూ,17% లోపు ఉన్న రైతుల ధాన్యంనీ వెంటనే కాంటాలు నిర్వహించల్లన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి అందే సతీష్, ఆర్ ఐ లక్ష్మారెడ్డి, ఏఈవో వినోద్, సిఈవో నాగేశ్వరరావు, కార్యదర్శి అక్షయ తేజ, జొన్నల గడ్డ కోటేశ్వరరావు, సురేష్ తదితరుల పాల్గొన్నారు…

Related posts

లక్షడప్పులు వేయిగొంతులు ప్రచార రథయాత్ర కు హాజరైన ప్రజా యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న

Harish Hs

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS

మంత్రి కొండా సురేఖను కలిసిన వరంగల్ మార్కెట్ వర్తక సంఘం ప్రతినిధులు 

TNR NEWS

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం 

TNR NEWS

పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీఏవో

TNR NEWS

రేవంత్ రెడ్డి వద్దు…  మళ్ళీ కేసీఆర్ రావాలని-ఓ అవ్వ ముచ్చట

TNR NEWS