Tnrnews.in
తెలంగాణరాజకీయం

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడం ఎమ్మెల్యే

జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం 20 లక్షల నీదులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.అనంతరం మహిళ సంఘం సభ్యులు నిదులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేయగ నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సందీప్ రావు, మాజీ సర్పంచ్ మహేశ్వర రావు, మాజీ ఎంపీటీసీ పరశురాం గౌడ్,ఎంపీఓ రవి బాబు,ఏఈ రాజా మల్లయ్య,సీనియర్ నాయకులు రాజన్న,మహేశ్వర రావు,రామచంద్రం,అంకతి గంగాధర్,బాల ముకుందం,నక్కల రవీందర్ రెడ్డి,నారాయణరెడ్డి,దమ్మ సురేందర్ రెడ్డి,శ్రీనివాస్,రమేష్,అంజి,మల్లేష్, గాదె శ్రీనివాస్,సురేష్,నాయకులు,ప్రజలు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బడ్జెట్ లో వ్యవసాయ కార్మికుల, పేదల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం..  ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

మేం చిన్నోలం కాదు కొట్లాడి తెలంగాణ తెచ్చినోల్లం.. కప్పర ప్రసాద్ రావు టీ జె యూ రాష్ట్ర అధ్యక్షులు.. 

TNR NEWS

భీముని పాదం జలపాతాన్ని అభివృధి కి సహకరిస్తా జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్

TNR NEWS

సీఎం రేవంత్ తో ములాఖత్ అయిన మద్దూర్ కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

అఖిలపక్ష సమావేశం

Harish Hs

జగన్నాధపురం పాఠశాలను ఎం. ఈ. ఓ ఆకస్మిక తనిఖీ

TNR NEWS