Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడం ఎమ్మెల్యే

జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం 20 లక్షల నీదులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.అనంతరం మహిళ సంఘం సభ్యులు నిదులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేయగ నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సందీప్ రావు, మాజీ సర్పంచ్ మహేశ్వర రావు, మాజీ ఎంపీటీసీ పరశురాం గౌడ్,ఎంపీఓ రవి బాబు,ఏఈ రాజా మల్లయ్య,సీనియర్ నాయకులు రాజన్న,మహేశ్వర రావు,రామచంద్రం,అంకతి గంగాధర్,బాల ముకుందం,నక్కల రవీందర్ రెడ్డి,నారాయణరెడ్డి,దమ్మ సురేందర్ రెడ్డి,శ్రీనివాస్,రమేష్,అంజి,మల్లేష్, గాదె శ్రీనివాస్,సురేష్,నాయకులు,ప్రజలు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత

TNR NEWS

యలక రత్తమ్మ మృతికి నివాళులర్పించిన జర్నలిస్టులు సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యలక రా మిరెడ్డి తల్లిగారు, టిఆర్ఎస్ నాయకులు

TNR NEWS

గురుకుల హాస్టల్ లల్లో విద్యార్థుల మరణాలపైన వారి సమస్యలపైన హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలి ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ డిమాండ్

TNR NEWS

గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

TNR NEWS

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో భవన నిర్మాణ కార్మికులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి 

TNR NEWS

బిచ్కుంద లో అఖిల భారతీయ సహకార వారోత్సవాలు

TNR NEWS