Tnrnews.in
తెలంగాణరాజకీయం

గాయత్రి షుగర్స్ లో బీఎంఎస్ ఘనవిజయం

 

కామారెడ్డి జిల్లా నిజం సాగర్ మండలంలోని మాగి గాయత్రి చక్కెర కర్మగారంలో శనివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్ ఘనవిజయం సాధించింది. ఫ్యాక్టరీలో పనిచేసే 185 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో బీఎంఎస్, ఐఎన్టీయూసీ, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్లు నిలిచాయి. బీఎంఎస్కు 93 ఓట్లు రాగా ఐఎన్టీయూసీకి 47 ఓట్లు, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్కు 45 ఓట్లు వచ్చాయి. బీఎంఎస్ ఘనవిజయం సాధించడంతో యూనియన్ నాయకులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి  మండల వ్యవసాయ అధికారి బి.రాజు

TNR NEWS

ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విమాన మృతులకు నివాళులు

TNR NEWS

గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర

TNR NEWS

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

TNR NEWS

నారాయణగూడెం గ్రామంలో బడిబాట కార్యక్రమం

Harish Hs

*తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో బంద్..*

TNR NEWS