Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి  ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి 

మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు.ఈ సందర్బంగా యశశ్విని రెడ్డి మాట్లాడుతూ .. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారాతకు కట్టుబడి ఉందన్నారు.మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడానికి మహిళా శక్తి క్యాంటీన్లు దోహదపడతాయని తెలిపారు.అదేవిధంగా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి తోడ్పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదలకు పథకాలు గుర్తించి ఇవ్వడం హర్షనీయం ఫైలేట్ ప్రాజెక్ట్ గా గుడిబండ గ్రామం ఎన్నిక ఎన్నిక చేసినందుకు కోదాడ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

TNR NEWS

నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి

Harish Hs

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య పునాది…

TNR NEWS

జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి

TNR NEWS

జాబితాపూర్ అట్టహాసంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.  మాజీ ఎంపీటీసీ చిత్తరి స్వప్న శ్రీనివాస్

TNR NEWS

సివిల్ సప్లై హామీలీల నిరసన

Harish Hs