Tnrnews.in
తెలంగాణ

ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి 

మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ సమాజంలో అసమానతలమీద అలుపెరుగని పోరాటం చేసి,మహిళ హక్కుల కోసం విశేష కృషిచేసిన సంఘసంస్కర్త మహనీయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే అని, ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి మూల కారణం సావిత్రిబాయి పూలే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు.. మ్యాక లక్ష్మణ్, మారంపల్లి లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, ముప్పారపు రవీందర్, మల్యాల సతీష్ కుమార్, మాడుగుల వెంకటస్వామి,మోనుగూరి అజయ్, మల్యాల నారాయణ, మోత్కుల నర్సయ్య, అంజయ్య, ప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు… సీఐ శివ శంకర్ నాయక్

TNR NEWS

గాయత్రి విద్యానికేతన్ లో మ్యాథ్స్ ఎక్స్ పో..

TNR NEWS

మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలి

TNR NEWS

పది లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నా జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి

TNR NEWS

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం మంచి ఆలోచన

Harish Hs

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..నిందితుల పట్డివేత.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. డీవీ.శ్రీనివాసరావు

TNR NEWS