Tnrnews.in
తెలంగాణ

పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

కోదాడ పబ్లిక్ క్లబ్ కు ఇటీవల ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నికయింది. కాగా ఈరోజు సోమవారం ఎన్నికల అధికారి ఎస్ ఆర్ కె మూర్తి అధ్యక్షులు గాయం పట్టాభి రెడ్డి, కార్యదర్శి బొల్లు రాంబాబు కార్యవర్గం సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ కోదాడ పబ్లిక్ క్లబ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు శాలువా, పూల బొకేలు అందజేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేనపల్లి సత్యనారాయణ, చింతలపాటి శేఖర్, ఓరుగంటి రవి, గుండపునేని వేణుగోపాలరావు, గుడిబండ్ల రాజన్ కారుమంచి సత్యనారాయణ పాశం నాగిరెడ్డి పసుపులేటి సత్యనారాయణ నర్ర వంశీకృష్ణ క్లబ్ సీనియర్ సభ్యులు భరత్ రెడ్డి సీతారామయ్య ఎయిర్ ఫోర్స్ వెంకటరెడ్డి, విద్యాసాగర్, హరిబాబు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు……

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా సుర్వి భువనేశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు

TNR NEWS

ప్రపంచ మానవాళి విముక్తి ప్రదాత లెనిన్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పసుల రామ్మూర్తి పై ఫిర్యాదు చేసిన ఎమ్మార్పీఎస్ మండల నాయకులు

Harish Hs

నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు

Harish Hs

బెల్లంకొండ వెంకయ్య గారి చిత్ర పటానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి,మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

Harish Hs

జీఎస్టీ ని పూర్తిగా తొలగించడం పట్ల హర్షం

Harish Hs