Tnrnews.in
క్రీడా వార్తలుతెలంగాణ

క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలి!  మాజీ ఎంపీపీ మార్క సుమలత రజినికర్ గౌడ్ 

యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని ఆత్మకూర్ మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ అన్నారు సోమవారం కటాక్షపూర్ అమ్మదీయా ముస్లిం జమాత్ సమితి ఆధ్వర్యంలో ఒకరోజు క్రికెట్ టోర్నమెంట్ పెద్దాపూర్ గ్రామంలో నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ పరకాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ ఆత్మకూరు మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తనువుల సందీప్ పాల్గొని విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ క్రీడలు దేహదారుడియంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు చిన్ననాటి నుండే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని ముందుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు కార్యక్రమంలో అమ్మదియా ముస్లిం జమాత్ వరంగల్ జిల్లా అధ్యక్షులు లతీఫ్ షరీఫ్ వృద్ధుల సంఘం అధ్యక్షులు యాకూబ్ పాషా జిల్లా సంఘం నాయకులు మసూద్ అహ్మద్ జిల్లా ఇన్చార్జి ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs

బతికేపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి :- మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజావానిలో వినతిపత్రం అందజేత :- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు వినతి

TNR NEWS

విగ్నేశ్వర మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం

TNR NEWS

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

TNR NEWS

వర్గల్ క్షేత్రంలో… వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు  – ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం  – విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

TNR NEWS

అనంతగిరిలో ఘనంగా తిరంగ యాత్ర

TNR NEWS