Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జగిత్యాల జిల్లా యువకుడు గ్రూప్-3, గ్రూప్-1లో ప్రతిభ కనబర్చాడు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాయికల్ పట్టణానికి చెందిన సురతాని అరవింద్ రెడ్డి నేడు ప్రకటించిన గ్రూప్-3 ఫలితాల్లో 103వ ర్యాంక్ సాధించాడు. మొన్న ప్రకటించిన గ్రూప్-1 పరీక్షలో కూడా 421 మార్కులు సాధించాడు. సురతాని భాగ్యలక్ష్మి-మల్లారెడ్డి గార్ల పుత్రుడు సురతాని అరవింద్ రెడ్డి. ప్రస్తుత యువతకు ఆదర్శంగా నిలవడంతో తల్లిదండ్రులు అరవింద్ రెడ్డిని చూసి గర్వపడుతున్నారు. మండలానికి చెందిన నాయకులు ప్రశంసించారు.

Related posts

కోదాడ లో మొట్ట మొదటి మల్టీ బ్రాండ్ ఆఫ్టికల్ స్టోర్ సిటి ఆప్టికల్స్

Harish Hs

విద్యా నైపుణ్యాన్ని పరిశీలించిన ప్రిన్సిపాల్

TNR NEWS

బడి బోరా….?..మడి బోరా…..!?

TNR NEWS

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

TNR NEWS

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి అణ గారిన కుమ్మరులకు అవమానం

TNR NEWS

కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష 

TNR NEWS