Tnrnews.in
తెలంగాణ

ఎన్ ఆర్ ఎస్ కాలేజీలో ఎం ఎల్ ఏ పద్మావతి జన్మదిన వేడుకలు

కోదాడ ఎం ఎల్ ఏ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ఎం ఎల్ ఏ పద్మావతి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కంభంపాటి శ్రీను, కాలేజ్ ప్రిన్సిపల్ వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ జీ వీ, మైనం రామయ్య, నాయకులు నెమ్మది సురేష్, పాలడుగు సంజీవ్, గంధం జాని, గజ్జి మస్తాన్, డేగల విజయ్ తదితరులు పాల్గొన్నారు .

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.

TNR NEWS

యువతిలకు వివాహానికి పుస్తె చీర అందజేత

TNR NEWS

భూభారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్

TNR NEWS

కోదాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Harish Hs

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS

జీవనది ఫౌండేషన్ యమునా నది పుష్కరాల పోస్టర్ ఆవిష్కరించిన ఉమర్ ఆలీషా

TNR NEWS