మునగాల: మండలంలోని విజయరాఘవాపురం, నరసింహులగూడెం ఐకేపి కేంద్రాల్లో కాంటాలు పూర్తయినట్లు పనస భాస్కర్ మేస్త్రి తెలిపారు. దీంతో పూర్తైన సందర్భంగా శ్రీ తిరుపతమ్మ తల్లి దేవాలయం వద్ద కుంకుమ చల్లుకుని సంబురాలు నిర్వహించినట్లు తెలిపారు. దీనికి సహకరించిన రైతులకు , శ్రామికులకు అభినందనలు తెలిపారు.
