Tnrnews.in
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

కృష్ణ ఆయకట్టులో ఈసారి వానాకాలం వరిపంటకు నీళ్లు విడుదల అయ్యే అవకాశాలు లేవు.

యాసంగి పరిస్థితి ఆగస్టు చివరి నాటికి తెలుస్తుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు పూర్తిగా నిండాలంటే ఆగస్టు చివరి వరకు వేచిచూడక తప్పదు.

ప్రస్తుతం ఈ భారీ రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి.

ఇవి రెండు నిండాలంటే 347.26 TMC లు అవసరం.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పట్టణ సిపిఎం పార్టీ నూతన కార్యదర్శి పల్లె వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించిన సుతారి శ్రీనివాసరావు

TNR NEWS

కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TNR NEWS

శ్రీవారి వకుళమాత

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి. కొత్త రోడ్లు వేయాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

TNR NEWS

ధ్వజస్తంభం స్ధాపన కార్యక్రమంలో పాల్గొన జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు