యాసంగి పరిస్థితి ఆగస్టు చివరి నాటికి తెలుస్తుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు పూర్తిగా నిండాలంటే ఆగస్టు చివరి వరకు వేచిచూడక తప్పదు.
ప్రస్తుతం ఈ భారీ రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి.
ఇవి రెండు నిండాలంటే 347.26 TMC లు అవసరం.
Save or share this story as a newspaper-style Epaper Clip:
