Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలు

పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం

పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం

 

పిచ్చాటూరు మండలం హనుమంతపురం ఏ ఏ డబ్ల్యు కి చెందిన మణి (54)మరియు రాము(59) వీరిద్దరూ దామోదరం వారి పొలానికి కూలికి వెళ్లి పిడుగు పడి మరణించారు…

 

మణికి ముగ్గురు కుమారులు భార్య కాంతమ్మ మరియు రాముకి ఒక కుమార్తె భార్య కృష్ణమ్మ యున్నారు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Related posts

లారీ ఢీకొని పారేస్ట్ ప్రొటెక్షన్ వాచర్ గా పనిచేస్తున్న వెంకటేష్ మృతి

TNR NEWS

రాముల బండ లో మహిళ రైతు ఆత్మహత్య

TNR NEWS

పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం

TNR NEWS

నిమోనియ బారినపడి బాలుడు మృతి

TNR NEWS

వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య

TNR NEWS

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

TNR NEWS