May 12, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దూలం శ్రీనివాస్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ని హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. దూలం శ్రీనివాస్ గౌడ్ కొన్ని సంవత్సరాలుగా జర్నలిజంలో ప్రజలకు సేవలందిస్తున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ దూలం శ్రీనివాస్ గౌడ్ ని ఈ రోజు హన్మకొండ లోని ఆసుపత్రిలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ..దూలం శ్రీనివాస్ గౌడ్ త్వరలో లోనే కోలుకొని జర్నలిస్ట్ గా ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెప్పడం జరిగింది.

Related posts

పెన్షనర్ల సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

Harish Hs

నేడు కోదాడలో మంత్రి పర్యటన

Harish Hs

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు…. పట్టణ సీఐ శివశంకర్ మైనర్లు వాహనం నడిపిన, వారిని ప్రోత్సహించిన ఇక్కట్లు తప్పవు

TNR NEWS

ఓ పి సేవలు పెంచాలి

Harish Hs

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడితే చట్టపరమైన చర్యలు తప్పవు

TNR NEWS