మానసిక వికలాంగుల పాఠశాలతోపాటు అంగన్వాడి పిల్లలకు గురువారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గరిడేపల్లి మురళి* ఆధ్వర్యంలో బ్రెడ్ మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బానోత్ సతీష్ గౌరవ అధ్యక్షులు నకరికంటి కరుణాకర్ గౌరవ సలహాదారులు నూకపంగు ఈదయ్య,తునం వెంకటేశ్వరరావు,గరిడేపల్లి రాము,హర్ష బాలు,కొత్తపల్లి ఉపేందర్,గరిడేపల్లి మణికంఠ,గోపి,శ్రీరామ్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
