Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మంత్రికి పాలాభిషేకం

 

మంథని మండలం ఎక్లాస్ పూర్ కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా రైతులకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు బోనస్ అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేసారు.

రైతులు బుధవారం ఎక్లాస్ పూర్ లో ఐ.టి, పరిశ్రమలు మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో గ్రామ రైతులు,గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్, ఐ.ఎన్.టి.యూ.సి జాతీయ కార్యదర్శి పేరావేనా లింగయ్య యాదవ్,ఎస్.సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,మాజీ ఎంపీటీసీ పెండ్లి ప్రభాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ చెన్నావేనా సదానందం, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు అర్థం సదానందం,ఎస్.సి సెల్ మండల ఉపాధ్యక్షులు ఆర్ల నారాయణ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాధారపు నితీష్,కిసాన్ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు నాంపల్లి సతీష్,మాజీ వార్డ్ సభ్యులు నల్ల రాజశేఖర్, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా సెక్రటరీ ఆర్ల వికిల్,కాంగ్రెస్ పార్టీ నాయకులు దండిగా సురేష్,నాంపల్లి శ్యామ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బూడిద రమేష్,జంజర్ల రాకేష్,ఆర్ల భాస్కర్,శ్రవణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలి…..  రవాణా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి….  మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతి పత్రం అందజేత..  తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు

TNR NEWS

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TNR NEWS

గొర్రెల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.  చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.  జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్

TNR NEWS

రైతుల పాలిటి దైవం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ఆర్

Harish Hs

జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Harish Hs