Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుతెలంగాణ

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలని ఎంపీడీఓ సత్తయ్య, కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ అన్నారు.శనివారం కంగ్టి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు కంగ్టి గ్రామపంచాయతీ తరపున వాలీబాల్,మరియు వాలీబాల్ నెట్ ను ఎంపీడీవో సత్తయ్య,ఎస్సై విజయ్ కుమార్ అందించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ…. విద్యార్థుల ప్రతిభను గుర్తించి క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడల గొప్పతనం గురించి చెప్పాలి అన్నారు. క్రీడల వలన మీఆరోగ్యం మంచిగా ఉంటుందని అన్నారు. ఆటలతో విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుందాని అన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు క్రీడాలను కూడా ప్రోత్సహించాలని అన్నారు.విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించిన ఉన్నంత శిఖరాలకు చేరాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో సుభాష్, ప్రధానోపాధ్యాయుడు యశ్వంత్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నూతనంగా సిబ్బంది ఎంపిక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఎత్తిపోతల ఉద్యోగాలను లక్షల్లో అమ్ముకుంటున్న ఏజెన్సీ నిర్వాహకులు.బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ

TNR NEWS

అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS

సైకాలజిస్ట్ ల సంఘం జిల్లా అధ్యక్షునిగా రాజశేఖర్

Harish Hs

రాంసాని పల్లి చౌరస్తా వద్ద ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌     హర్షం వ్యక్తం చేస్తున్న 5 గ్రామాల ప్రజలు, విద్యార్థులు

TNR NEWS

యువత క్రీడల్లో రాణించాలి

TNR NEWS

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

TNR NEWS