Tnrnews.in
తెలంగాణ

*నేడు ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహనాల వేలం పాట*

మండల పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన నాలుగు ద్విచక్ర వాహనాలను శనివారం ఉదయం 11 గంటల సమయంలో చేవెళ్ల ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌ కార్యాలయం నందు జిల్లా ప్రొహిబిషన్ అధికారి సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నామని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు ఆదేశానుసారం డిస్పోజల్ కమిటీ సూచన మేరకు వాటిని ఆర్టీవో వాల్యుయేషన్ తర్వాతనే ఈ వేలం వేయడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనవచ్చునని, వాహనాలకు సంబంధించి పూర్తి వివరాలకు స్థానిక ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణలో రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ….

TNR NEWS

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

TNR NEWS

సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ కి సన్మానం చేసి వీడ్కోలు తెలిపిన జిల్లా పోలీసు

TNR NEWS

నేటి నుంచి ‘గ్రూప్‌-4’ వెరిఫికేషన్‌..!!

TNR NEWS

వినూత్నంగా రోడ్డు భద్రత నియమాలపై అవగాహన

Harish Hs

*విద్యార్థులకు పాఠాలు బోధించిన సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్*

TNR NEWS