Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందజేత

కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఈ నెల 22న జరగే అయ్యప్ప సామూహిక మండల మహా పడిపూజ మహోత్సవానికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులతో పాటు పలువురికి శనివారం అయ్యప్ప స్వామి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

TNR NEWS

మిషన్ తో కట్ చేస్తున్న చెట్టు కొమ్మ మీద పడి వ్యక్తి మృతి

Harish Hs

రాష్ట్రస్థాయిలో కోదాడ శ్రీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

TNR NEWS

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలకు ఆర్ధిక సహాయం అందజేత* 

Vijay1192

పోలీసు ప్రజా భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

TNR NEWS