Tnrnews.in
తెలంగాణ

ఇండ్ల సర్వే పకడ్బoదిగా నిర్వహించాలి…. సర్వే త్వరగా పూర్తి చేయాలి….. జిల్లా అదనపు కలెక్టర్…..పి రాంబాబు 

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బoదిగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు.మంగళవారం కోదాడ మున్సిపాల్టీ పరిధిలో గల శ్రీరంగాపురంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేని అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.సర్వే కి వెళ్ళినప్పుడు లబ్దిదారులను వారికి సంబందించిన ఖాళీ స్థలం వివరాలను తెలుసుకొని ఆన్ లైన్ లో నమోదు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రసాద్, మేనేజర్ రాబిన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి టీజీ ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు

Harish Hs

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి

Harish Hs

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

TNR NEWS

కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇన్స్పెక్షన్ చేసిన మల్టీ జోన్-II ఐజి సత్యనారాయణ ఐపిఎస్  సరిహద్దుల వెంట అక్రమ రవాణా అరికడతాం  సత్యనారాయణ ఐపీఎస్ ఐజి మల్టీజోన్-II.

TNR NEWS

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS