Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వేంపేట్ పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవము

మెట్ పల్లి మండలం వెంపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రి బాయ్ పూలె జయంతి పురస్కరించుకొని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమము లొ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళ అక్షరత కోసం తపించిన ఉక్కు మనిషి అన్ని సావిత్రి బాయ్ పూలేను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి పుల్లె పుట్టినరోజు న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అధికారికంగా జరుపడం చాలా శుభ దినం గా వర్ణించారు అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీమతి వి నాగరాజ కుమారి,మరియు మహిళా ఉద్యోగులు సుధ ,సుజాత లను సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గోరుమంతుల ప్రవీణ్ కుమార్,శేఖర్ గౌడ్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు అల్లూరి సురేందర్ రెడ్డి,ఎల్లల బాపు రెడ్డి,గ్రామ ప్రముఖులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

యువత స్వశక్తితో జీవితంలో రాణించాలి….. వినాయక బేకరీని ప్రారంభించిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్

TNR NEWS

ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్

Harish Hs

జాతీయ స్థాయి క్రీడాకు ఎంపికైన జోయల్ శ్యామ్

TNR NEWS

*ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్*

Harish Hs

*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*

Harish Hs

ఈ నెల 7 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

TNR NEWS