Tnrnews.in
తెలంగాణ

కొండగట్టులో వైభవంగా గోదా దేవి కళ్యాణం  హాజరైన ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం

మల్యాల మండలం ముత్యంపేట గ్రామం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లో సోమవారం ఉదయం గోధా దేవి రంగనాథస్వామిల కళ్యాణ మహోత్సవం అర్చకులు , వేద పండితులు అత్యంత వైభంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అలంకరించి కళ్యాణం తంతు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వేడుకకు స్థానిక ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ఈఓ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగ ఆనంద్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ మల్లేశ్వరి, జిల్లా యూత్ అధ్యక్షులు ముత్యం శంకర్, దారం ఆదిరెడ్డి , వెల్మ లక్ష్మారెడ్డి ,యూత్ అధ్యక్షులు శనిగారపు తిరుపతి, మేక లక్ష్మణ్ , రాజనరసింగరావు , కమలాకర్ రెడ్డి, వీరబత్తిని ప్రసాద్ , ఆగంతపు వంశీ , ప్రకాష్ రెడ్డి, హరినాథ్ , గాజుల అజయ్ , ప్రశాంత్, మల్లేశం, తిరుపతి రెడ్డి, రవి ,బాబు, శ్రీనివాస్ , వినయ్ నర్సయ్య , వెంకటేష్ భక్తులు , తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

డబల్ బెడ్ రూమ్ కోసం అర్హుడైన నిరుపేద ఎదురుచూపు* • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి లు స్పందించాలి • ఇల్లు లేక బిక్కు బిక్కు మంటూ చీకట్లో జీవనం కొనసాగిస్తున్న భార్య పిల్లలు • 2019 లో ప్రభుత్వ ఇల్లు కోసం కలెక్టర్ కార్యాలయంలో జనహితకి దరఖాస్తు

TNR NEWS

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

TNR NEWS

యూరియా కోసం రైతుల అవస్థలు పట్టించుకోని అధికారులు

Harish Hs

కోదాడను కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో విలువైనది మహర్షి డిగ్రీ కళాశాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు 

TNR NEWS