సెప్టెంబర్ 1, పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో...
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు మంగళవారం కోదాడ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం వెల్లడించారు. కోదాడ లో ఇరిగేషన్ డివిజన్ నూతన కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం, రాజీవ్ శాంతినగర్...
కోదాడ పట్టణంలోని KRR ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న కామర్స్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో కళాశాల ప్రిన్సిపాల్ హదసరాణి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత...
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పాలన సాగిస్తున్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వలు రెండు రైతుల పట్ల ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నాయని కొడంగల్ మాజీ ఏమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు. సీఎం సొంత...
కోదాడ పట్టణం లోని ఉర్దూ స్కూల్ సమీపం లో నివాసం ఉంటున్న అనాధ రాజమ్మ అనే ముసలమ్మ మరణించగా అన్నీ తామే అయ్యి ముస్లిం యువకులు రాజమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ...
కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన కామ్రేడ్ కొండా అనసూర్యమ్మ మృతి బాధాకరమని కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు కమ్యూనిస్టు పార్టీ కుటుంబానికి చెందిన కొండా అనసూర్యమ్మ శనివారం...
అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని గోపిరెడ్డి నగర్ వినాయక ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు పట్టణంలోని స్థానిక గోపిరెడ్డి నగర్ లో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద వినాయక కమిటీ ఆధ్వర్యంలో పెద్ద...
మున్నూరు కాపులు ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని రాష్ట్రంలో మున్నూరు కాపుల ఐక్యతను చాటి చెప్పాలని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుట్టం పురుషోత్తంరావు అన్నారు. ఆదివారం కోదాడ నియోజకవర్గంలో మున్నూరు కాపుల...
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ లో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆదివారం 5వ రోజు కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బాయ్స్, గర్ల్స్ క్యాంపస్ లలో ఏర్పాటు...
పదే పదే నేరాలకు పాల్పడే వ్యక్తులపై పీడీ చట్టంలో భాగంగా కేసులు నమోదు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఆయన శుక్రవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో ఏర్పాటు చేసిన...
కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన కొల్లూరు వెంకటేశ్వర్లు (41) ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆ క్రమంలో నిన్న శుక్రవారం రోజు హుజూర్నగర్ రోడ్డు లో ఉన్నటువంటి అమృత హాస్పిటల్ వద్ద ఒక...
*ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట DSP శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, కోదాడ షీ టీం వారు చిలుకూరు మండల కేంద్రంలోని గేట్ కళాశాల లో షీటీమ్స్, సైబర్ నేరాల పై...
మూడవరోజు పట్టణం లోని గోపిరెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండపం వద్ద మహిళలకు కుంకుమ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని...
సీపీఐ జాతీయ నాయకుడు కామ్రేడ్ సురవరం సు ధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు, భారత కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటని కమ్యూనిస్టు పార్టీ కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు శుక్రవారం...
కోదాడ లోని యం యస్ జూనియర్ కళాశాల లో శుక్రవారం నాడు ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి సీ...
నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో యూరియా లేక రైతులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు గంటాల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డ యూరియా దొరకాని పరిస్థితి ఉంది.ఈ విషయం పైనా బి...
సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో షీ టీమ్ ఎస్ ఐ మల్లేష్ సూచనలతో కోదాడ పట్టణం లోని తేజ టాలెంట్ స్కూల్లో...
హైదరాబాద్ కూకట్ పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న తన్నీరు శ్రీకాంత్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు కోదాడ కోర్టులో నాయవాదులు తమ విధులు...
మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన నివాసంలో 500 మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసి...
గొల్లప్రోలు : పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించేటువంటి రసాయనాలతో కూడిన వినాయకుడి విగ్రహాలను వాడొద్దని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని ఆదర్శ్ కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ తెలిపారు....
గొల్లప్రోలు : యూరియా దొరకదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ రైతులకు తెలిపారు. గొల్లప్రోలు సొసైటీ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో వర్మ...
గొల్లప్రోలు : ఆరుగాలం శ్రమించే రైతులకు పంటల సాగులో కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వర్షాబావ పరిస్థితులతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతూ మరోవైపు యూరియా కొరతతో ఆందోళన చెందుతున్నారు. సార్వా ప్రారంభంలోనే...
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం మోతే మండలం సిరికొండలో జరిగిన ముత్యాలమ్మ పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనం ఎత్తి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాలమ్మ తల్లి దయతో...
రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా...
కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ లో రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కొమరబండ హైస్కూల్ విద్యార్థులను సోమవారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అభినందించారు. ఈ...
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సోమవారం అనంతగిరి మండలం వాయలసింగారం గ్రామ సమీపంలో వరి నాట్లు వేస్తున్న వ్యవసాయ మహిళ కూలీలను ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యేను చూడగానే మహిళ కూలీలు సంతోషంతో ఆమె...
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ పొందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు డైరెక్టర్ జి.శ్యామ్ తెలిపారు. డీఎస్సీ శిక్షణను ప్రారంభించిన మొదటి ప్రయత్నంలోనే...
పిఠాపురం : విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ వినాయకచవితిని పురస్కరించుకొని...
హైదరాబాద్ : మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్...
కాకినాడ : వినాయక చవితి పండుగ సందర్భంగా స్థానిక నాగమల్లి తోట వద్ద ఉన్న శ్రీసత్య దంత వైద్యశాలలో కాకినాడ ఐడిఎ సభ్యుల ఆధ్వర్యాన ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసారు. కాకినాడ...
వయోవృద్ధుల దినోత్సవం ను పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ న్యాయవిజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్...
ప్రతి సంవత్సరం చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో ఉత్సవంగా జరుపుకునే వినాయక చవితి 27-08-2025 బుధవారం నాడు ప్రారంభం కానున్నదని దేవి ఉపాసకులు త్రిశక్తి శాంభవి పీఠాధిపతులు విష్ణు...
యువతీ యువకులు స్వయంకృషితో తమ కాళ్ళపై తాము నిలబడి నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాలని టిపిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కారింగుల అంజన్...
కోదాడ నియోజక వర్గ అభివృద్ధి లో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లు రాజీ లేని కృషి చేస్తున్నారని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకట్ రత్నం బాబు అన్నారు. శని వారం కోదాడ...
మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఈనెల 31న కోదాడ,లో(ఆర్.ఎస్. వి.)ఫంక్షన్ హాల్ నందు జరిగే వృద్ధులు, వికలాంగులు వితంతువులు,చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ...
సురవరం సుధాకర్ రెడ్డి మృతి భారతదేశానికి తీరనిలోటు అని సిపిఐ మండల కార్యదర్శి చిల్లంచర్ల ప్రభాకర్ అన్నారు. శనివారం చిల్లంచర్ల రఘునాథం స్మారక భవనం, సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ...
మునగాల మండలం రేపాల నుండి మాధవరం మరియు రేపాల నుండి కలకోవా డొంక మార్గాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కీ రేపాల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్...
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు బీసీ యువజన సంఘం...
*పిఠాపురం:* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకొని 1008 గణేశుని మట్టి ప్రతిమలను పిఠాపురం మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రేపాక...
గొల్లప్రోలు : గొల్లప్రోలులోని జగన్ కాలనీకి మళ్ళీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కాలనీ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండడంతో గత పది రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. సుద్ధ గడ్డ వరద నీరు...
గొల్లప్రోలు : చివరి దశలో నిలిచిపోయిన కాంట్రాక్టు లెక్చరర్స్ సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పునఃప్రారంభించాలని, మే నెల సంబందించిన 2024 మరియు 2025 వేతనాలు తక్షణమే విడుదల చేయాలని తదితర సమస్యల పై చర్చించి,...
14 వేల మంది మహిళలకు చీర, పసుపు కుంకుమలు పిఠాపురం శ్రీ పాదగయ క్షేత్రంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్న మహిళలు శక్తి రూపిణి...
కోదాడ పట్టణానికి చెందిన చింతలపాటి శ్రీరాములు-నాగమణి కుమార్తె,డాక్టర్ నాగేంద్రం సతీమణి చింతలపాటి మమత కు ఉస్మానియా యూనివర్శిటీలో పి హెచ్ డి పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ బిజినెస్ మేనేజిమెంట్ విభాగంలో “కోవిడ్ మహమ్మారికి...
కోదాడ సబ్ డివిజన్ షి టీమ్ ఎస్ ఐ మల్లేష్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలపై వేధింపులు జరిగితే షీ టీమ్ నెంబర్ *8712686056* కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.* సైబర్ మోసాలపై...
కోదాడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కలప వ్యాపారికి వ్యాపారం చేసేందుకు 20వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు...
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై 23న హైదరాబాదులో జరిగే ధర్నాకు ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కోదాడ పట్టణంలో టీఎస్...
భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, కోదాడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు...
కోదాడ క్లస్టర్ ఉద్వాన విస్తరణ అధికారిగా ముత్యం రాజు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ, అనంతగిరి, చిలుకూరు మండలాల్లోని ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఉద్యాన శాఖ అందించే సదుపాయాల...
కోదాడ మండలం నల్లబండగూడెంలో మదనపు గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి పర్యావరణ పరిరక్షణ ప్రజాభిప్రాయ సేకరణలు సిపిఎం జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ.. పారిశ్రామిక సంస్థల యజమాన్యాలు పర్యావరణ పరిరక్షణకు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు...
సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ, ఐపిఎస్ ఆదేశాల మేరకు, కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి గారి అధ్వర్యంలో, కోదాడ సబ్ డివిజన్ షి టీమ్ అధికారి మల్లేష్, ఎస్ ఐ సూచనలతో...
గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించిన policeportal.tspolice.gov.in పోర్టల్ లో ఉత్సవ కమిటీలు దరఖాస్తు చేసుకోవాలని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గణేష్ మండప...
తల్లి శ్రమ, ప్రోత్సాహంతోనే పీహెచ్ డీ సాధించినట్లు కోదాడ పట్టణానికి చెందిన గోపికృష్ణ అన్నారు. భౌతిక శాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గోపికృష్ణ చిన్నతనంలోనే తండ్రి దూరమైన, ఆయన...
కాల గర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపేది ఫోటో.. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు, ఫోటోగ్రాపర్లకు శుభాకాంక్షలు ఒక్క క్లిక్.. ఒక్కఫోటో మనసును కదిలిస్తుంది హృదయాన్ని బంధిస్తుంది జ్ఞాపకాలను...
వన్య ప్రాణుల సమరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత మీ ప్రాంతంలో గాని మీ పొలాలలో గాని ఏమైనా వణ్యప్రాణులు వచ్చినట్లయితే వాటిని సంరక్షించి ఫారెస్ట్ వారికి తెలియజేయాలని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏ వెంకన్న...
భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఇళ్లను గుర్తించి ఖాళీ చేయించాలని అధికారులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. అలాగే, నీటి...
కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు చేరేలా సోషల్ మీడియా వారియర్స్ కృషి చేయాలని,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని కాశీనాధం ఫంక్షన్ హాల్ లో జరిగిన...
కోదాడ సబ్ డివిజన్ షీ టీం ఎస్సైగా మల్లేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో కోదాడ పట్టణంలో ట్రాఫిక్ ఎస్సైగా పనిచేసిన ఆయన ఇటీవల సూర్యాపేట వీఆర్ కు బదిలీ అయ్యారు.అక్కడి నుంచి సోమవారం కోదాడ...
దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న కార్మిక నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు లో పెండింగ్ క్లైమూలకు నిధులను విడుదల చేయాలని,బీసీ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమన్న...
దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న కార్మిక నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు లో పెండింగ్ క్లైమూలకు నిధులను విడుదల చేయాలని,బీసీ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమన్న...
మునగాల మండల కేంద్రంలోని చెరువుగట్టు నందు మునగాల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మడేలేశ్వర స్వామి దేవాలయం నందు మూడవరోజు సోమవారం శ్రీ సీతాలమ్మ మడేలేశ్వర పోతురాజుల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు...
అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా పుణ్య కార్యం అని,పండుగలు ఉత్సవాలు జాతరల సందర్భంగా అలాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు.సోమవారం మండల...
పిఠాపురం : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ సోమవారం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ కి పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు, లక్ష్మీపురం, సీతారాంనగరం, మల్లవరం, చెందుర్తి, తాటిపర్తి...
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న మార్వాడి షాప్ లను తనిఖీ చేయాలంటూ కోదాడ పట్టణానికి చెందిన అభ్యుదయ యూత్ అధ్యక్షులు తోటపల్లి నాగరాజు కంప్లైంట్ లెటర్ ను ఏ సి టి ఓ...
విశాఖపట్నం : ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఉత్తరాంధ్ర జిల్లాలలో కార్యవర్గాలు ఏర్పాటు చేసినట్లు ఆ సొసైటీ ప్రెసిడెంట్ బొలిశెట్టి గౌరీమణి తెలిపారు. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ హాల్ 2 నందు ఏర్పాటు చేసిన...
అధ్యాపకుల సమస్యలపై జనసేన హామీని అమలు చేయాలని విజ్ఞప్తి పిఠాపురం : భీమవరం జనసేన ఎమ్మెల్యే, ఏపీ స్టేట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులుని ఏపీ స్టేట్ గెస్ట్ ఫ్యాకల్టీ...
మహానుభావుడు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని,...
పిఠాపురం : పిఠాపురం శాసనసభ్యుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గం ఆడపడుచులకు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు 10,000 చీరలు పంపిణీ చేయడం...
పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పిఠాపురం : ఆదివారం జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు పిఠాపురం ఆర్.ఆర్.బిహెచ్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ...
హైదరాబాద్ : శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం హైదరాబాద్ శాఖ ఘట్టుపల్లి ఆశ్రమంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆశ్రమం నవమ పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో చిన్నారులకు...
తాడేపల్లిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా పెంటపెంటపాడు మండలం ప్రత్తిపాడులో గల ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజి నందు భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద కుమార్...
పిఠాపురం : ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్య్ర భారత దేశంలో ప్రతీ ఒక్కరూ కృషి చేసి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య...
పిఠాపురం : కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా జరుపుకునే పండుగ ఆగష్టు 15 అని అన్నారు. ఎటువంటి భ్రాంతికిలోను కాకుండా విద్యాభ్యాసం చేసి, ఉన్నత పదవులను అలంకరించి, మీ కుటుంబానికి, మీ టీచర్ లకు,...
పిఠాపురం : పట్టణంలోని ఆర్యవైశ్యులు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని ఆర్యవైశ్యులు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు గల మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు...
ఒత్తిడి నుంచి బయటపడేందుకు,మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కే సురేష్,అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎండి ఉమర్ లు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో...
ఎంతోమంది సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టారని, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వారందరినీ స్మరించుకోవడం మనందరి బాధ్యత అని హర్ ఘర్ తిరంగా యాత్ర అనంతగిరి మండల ఇంచార్జ్...
సూర్యాపేట:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 13న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద జరిగే నిరసన, ట్రంపు, మోడీదిష్టిబొమ్మ ల దహనాలను జయప్రదం చేయాలని...
క్రీడా పోటీలు మానసిక ఉల్లాసం కల్గిస్తాయని సీనియర్ సివిల్ జడ్జి కె సురేష్ అన్నారు.సోమవారంనాడు కోదాడ కోర్టులో ఆగస్టు 15న సందర్భంగా న్యాయవాదుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు...
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు బీసీలకు 42 శాతం రిజర్వేషలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం...
కోదాడ లోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సూర్యాపేట జిల్లా ” షీ టీమ్” ఆధ్వర్యంలో కోదాడ విభాగం వారు విద్యార్థులకు చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల తెలుగు అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్....
అద్దె ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కార్యాలయాలను మెరుగైన వసతులతో భవనాలను నిర్మిస్తున్నామని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ మండలం రెడ్లకుంటలో ఎంఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన...
యువత తాము ఎంచుకున్న క్రీడలలో రాణించి జాతీయస్థాయిలో కోదాడ ప్రాంతానికి పేరు తీసుకురావాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం కోడబాలు ఉన్నత పాఠశాలలో డి కోదాడ వాలీబాల్...
మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ శ్రీ చిరంజీవి గారి పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా జరుగు సాంఘిక,సంక్షేమ, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కోదాడలోని స్థానిక కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి పాటల పోటీలను...
ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ పట్టణంలోని పలు వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు ఆదివారం...
మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లకు కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటామని మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు ఆదివారం కోదాడ పట్టణంలోని 12వ వార్డులో కోదాడకు 50 కోట్ల...
కోదాడ కేంద్రానికి జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయడం అభినందనీమని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లె పల్లి వెంకటేశ్వర్లు అన్నారు మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...
ప్రతిభ కలిగి పేదరికంలో ఉన్న నిరుపేద విద్యార్థులకు కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో సహకారం అందించి అండగా ఉంటున్నామని సేవా సమితి సభ్యులు తెలిపారు. ఆదివారం బైపాస్ రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం...
ప్రభుత్వం మంజూరు చేసిన అగ్రికల్చర్ కాలేజ్ ని కోదాడ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ వర్కర్ గంధం సైదులు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మరియు సివిల్...
వెల్ఫేర్ బోర్డు పెండింగ్ లో ఉన్న క్లైమూలకు నిధులు విడుదల చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఆదివారం మునగాల భవన నిర్మాణ కార్మిక సంఘం ఐదో...
పిఠాపురం : మొక్కలు నాటండి – స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందండి అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. శ్రావణ శుక్రవారం...
బీసీలను మోసం చేసే పార్టీలకు ఇక పుట్టగతులుండవని తేల్చి చెప్పే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమీషన్ సభ్యులు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ హెచ్చరించారు. బీసీలు...
కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లోని కేఆర్ఆర్ కళాశాల సమీపంలో 19.12 ఎకరాల విస్తీర్ణంలో,జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అభ్యర్థన మేరకు...
బీసీలను మోసం చేసే పార్టీలకు ఇక పుట్టగతులుండవని తేల్చి చెప్పే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమీషన్ సభ్యులు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ హెచ్చరించారు. బీసీలు...
కోదాడ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం జంధ్యాల పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు గోలి నాగరాజు నివాసంలో పద్మశాలీయుల కుల దైవం మార్కండేయ మహా మునికి భావన ఋషి,...
మొక్కలను తోబుట్టువులుగా భావించి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ ఆవరణలో...
కోదాడ మండల పరిధిలోని అశోక్ నగర్ లో గల శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో కోదాడ పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కడారు రామకృష్ణ వారి తండ్రి...
వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఓవర్ టెక్ చేసేటప్పుడు లేదా వాహనాలు నడిపేటప్పుడు కొద్ది క్షణాలు కూడా ఆగలేకపోతున్నారని,...
పిఠాపురం : కాకినాడ జిల్లా నూతన బాక్సింగ్ అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం పిఠాపురం ఆర్.ఆర్.బిహెచ్.ఆర్.ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సర్వ సభ్యుల సమావేశం నిర్వహించారు....
పిఠాపురం : దూబగుంట రోషమ్మ కలలుగన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి ఇచ్చే ఘనమైన నివాళులని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎన్.సూర్యనారాయణ అన్నారు. గురువారం మధ్యాహ్నం పిఠాపురం మండలం...
తాడేపల్లిగూడెం : ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాల, ఆలీషా అకాడమీ మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో ఆగస్టు 1 నుండి 7 వరకు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని...
మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో రెండవ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా,తల్లిపాలు అమృతం లాంటిది ప్రతి బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు తాగించడం ఆరోగ్యానికి శ్రేష్టమని,ఈ విధంగా చేయడం వలన తల్లి బిడ్డ...