Category : తెలంగాణ
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆరోగ్యశాఖ సంయుక్తంగా,చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ...
కార్పొరేట్ కు దీటుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతా
కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్...
పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది
వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తన 61 వ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి, సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది కాకర్ల. వెంకటేశ్వరరావు తెలిపారు....
పోరాటయోధుడు కాచం కృష్ణమూర్తి ములకలపల్లి రాములు
తెలంగాణ సాయుధ రైతంగా పోరాట యోధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూమి బుక్తి విముక్తికై సాగిన పోరాటంలో అలుపెరగని పోరాటయోధుడని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి...
ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు చింత బాబు మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం మాదిగ...
ముత్యాలమ్మ పండుగకు హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎర్నేని
కోదాడ పట్టణంలో ఆగస్టు మూడో తేదీ ఆదివారం సాంప్రదాయపరంగా జరగనున్న ముత్యాలమ్మ పండుగకు మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి పూజలు చేసేందుకు ఎడ్లబండ్లను ముస్తాబు చేసి సిద్ధం చేస్తున్నారు ముత్యాలమ్మ...
నూతన రేషన్ కార్డులు,సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు ఆహార భద్రత
సన్న బియ్యం పంపిణీ,నూతన రేషన్ కార్డుల మంజూరు చేయటం ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించడం జరుగుతుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవా ...
వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే భేటీ
కోదాడ నియోజకవర్గం వ్యవసాయ అధికారులతో శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి,కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని,వ్యాపారస్తులు ఎరువులను...
మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
పని ప్రదేశంలో, ఉద్యోగం చేసే చోట మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు.పని చేసే చోట మహిళలకు భద్రత, భరోసా కల్పించడం అందరి బాధ్యత, మహిళలను గౌరవించడం మన సంప్రదాయం,వారి...
జర్నలిస్టు రఘు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మంద కృష్ణ మాదిగ
కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా మాజీ అధ్యక్షుడు,మాదిగ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు ఇటీవలి కాలంలో మృతి చెందగా, సూర్యాపేట జిల్లా మాదిగ జర్నలిస్టులు 50వేల రూపాయలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు...
ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.
ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం సంఘ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అర్వపల్లి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం రాంబాబు, ఉపాధ్యక్షులు చాప గోవిందరావు, సహాయ కార్యదర్శి ఓరుగంటి...
వర్షానికి కూలినా ఇంటి పైకప్పు
కోదాడ పట్టణంలోని 26 వార్డు బస్టాండ్ పక్కన వీధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బాగ్దాద్ నివాసం ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటి పైకప్పు నీటిలో నాని ఈరోజు ఉదయం ఒక్కసారిగా కుప్ప...
ముగిసిన ప్రకాశ్రాజ్ ఈడీ విచారణ
TG: సినీ నటుడు ప్రకాశ్రాజ్ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో బుధవారం ఆయన్ను ఈడీ ఐదు గంటలపాటు విచారించింది. దీనిపై ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. విచారణలో భాగంగా బెట్టింగ్స్...
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం :- సైనిక గ్రూప్
జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని ప్రణుతి జూనియర్ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల పైన, బెట్టింగ్ యాప్స్, మొబైల్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్...
రేవంత్ రెడ్డి వద్దు… మళ్ళీ కేసీఆర్ రావాలని-ఓ అవ్వ ముచ్చట
రాయికల్ మండలం లోని అల్లిపూర్ గ్రామానికి చెందిన పంతెంగి లక్ష్మీ కి BRS MLC కల్వకుంట్ల కవితక్క సహకారం తో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్ ను అందజేసిన జిల్లా తొలి...
మాజీ ఎంపీ నామ చేతుల మీదుగా నూతన ఫార్మా రిటైల్ అవుట్లెట్ ప్రారంభం ప్రజలకు అందుబాటు ధరలకు నాణ్యమైన మందులు అందించాలి – మాజీ ఎంపీ నామ
ఖమ్మం నగరం, మయూరి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ ఎస్2 ఫార్మా హోల్సేల్-రిటైల్ ఫార్మా అవుట్లెట్ ను బుధవారం నాడు బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ లోక్సభ...
ప్రవేట్ టీచర్లకు గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వాలి – టిపిటిఎల్ఎఫ్ డిమాండ్
మోతే:ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని టిపిటిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జె. నరసింహారావు డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని మామిళ్లగూడెం, మోతే గ్రామాలలో జరిగిన ప్రైవేట్ స్కూల్స్...
బిసీలకు 42% రిజర్వేషన్ల కొరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం అన్యాయం జన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
సూర్యాపేట:బిసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని,రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టరు ఊర రామ్మూర్తి యాదవ్, తెలంగాణ జన సమితి...
ప్రజా పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా? పేదలకు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఉధృత పోరాటాలు తప్పవు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: ప్రజా పాలనలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్...
చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
యువత ఉపాధి కోసం వ్యాపారంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ మంజీర వాటర్ ప్లాంట్ సమీపంలో శ్రీ...
తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది
తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు… ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్డు వద్ద మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులు బూర లక్ష్మయ్య...
కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం
భారత దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్...
యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మజాహర్
తెలంగాణ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోదాడ పట్టణానికి చెందిన మహమ్మద్ మజాహర్ నియామకం అయ్యారు. ఆదివారం మజాహార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు నియామక పత్రాన్ని అందించారు....
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిలసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని,పిల్లలు చెడు వ్యసనాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో మండల ప్రజలకు...
హుస్సేనమ్మకు నివాళులు అర్పించిన పలువురు బిజెపి నాయకులు
కుటుంబంలో తల్లిని తల్లిని కోల్పోతే ఆ కుటుంబం ఎంతో బాధలో ఉంటదని పలువురు బిజెపి నాయకులు అన్నారు. మండల పరిధిలోని రామలక్ష్మి పురం గ్రామంలో బూత్ అధ్యక్షులు సురేంద్ర బాబు అమ్మ హుస్సేనమ్మ ఈ...
జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు.
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత తమలపాకుల సైదులుకు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డ్ వరించింది. కాగా శనివారం హైదరాబాదులో జరిగిన త్యాగరాయ...
చట్టాలపై అవగాహనతో ఉజ్వల భవిష్యత్తు
విద్యార్థులు న్యాయ సేవల పై అవగాహన పెంచుకొని చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ఉమర్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో రేస్...
చిన్నపాటి వర్షానికే వీధులు బురదమయం
కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలో పీర్ల సావిటి సెంటర్ ముండ్ర సీతయ్య వీధిలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక డ్రైనేజీ...
రాజ్యాంగం ప్రతి ఒక్కరూ చదవాలి
మునగాల మండలం భరాఖత్ గూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పై అవగాహన కలిగి ఉండాలని తలపెట్టిన మండలం లోని అన్ని ప్రభుత్య పాఠశాలకు భారత రాజ్యాంగం బుక్స్ ను...
భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయి లో పరిశీలన ద్వారా పరిష్కరించాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మునగాల మండల కేంద్రం లోని పి హెచ్ సి ని...
మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలి
మునగాల లోని ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నత పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్కు మునగాలకు చెందిన సోషల్ వర్కర్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంధం సైదులు...
పాత నేరస్తులు, సస్పెక్ట్, అనమానితుల కదలికలపై నిఘా
సూర్యాపేట జిల్లాలో ప్రజలకు, ప్రజల ఆస్తులకు మెరుగైన రక్షణ,భద్రత కల్పించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా 26 పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టం స్కానర్ తో...
శ్రావణమాస మొదటి శుక్రవారం ప్రత్యేక పూజలకు పోటెత్తిన మహిళలు
శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమలు నిర్వహించారు.కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో గల జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గోవిందమాంబ, సరస్వతీ, శివ పార్వతి...
చిన్న వర్షానికే ప్రమాదకరంగా మారిన డబుల్ రోడ్డు రోడ్డు వేశారు సూచిక బోర్డులు మరిచారు
ఓదెల మండల కేంద్రం నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కోట్లతో కొత్తగా నిర్మించిన రెండు వరుసల రోడ్డు ఓదెల నుండి కొలనూరు వెళ్లే దారిలో ఈదుకుంట వద్ద మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు...
విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో సాంఘీక సంక్షేమ బాలుర పాఠశాల / కళాశాల,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికలు పాఠశాలల ను సందర్శించి తరగతి గది, వంటశాల, ఆహారం నాణ్యత, బియ్యం నాణ్యత...
ముత్యాలమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం
శ్రావణమాస సందర్భంగా జోగిపేట ముత్యాలమ్మ దేవాలయ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.వార్షికోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 17వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల చిట్టిబాబు దంపతులు...
జలకల తో మురిసిపోతున్న మానేరు నది ఉప్పొంగుతున్న చెక్ డ్యామ్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మానేరు నదిఉధృతంగా ప్రవహిస్తుంది మానేరు పరివాహక ప్రాంతాలైన రూపు నారాయణపేట, మడక, కనగర్తి గ్రామాల్లో మానేరు వాగు పాడుతుంది...
దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వం
దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దాని మూలంగానే రాజ్యాంగంలో దళితులకు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని,...
గత నాలుగు నెలల నుండి జీతాలు రాక పస్తులు ఉంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు
నడిగూడెం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు గత నాలుగు నెలలుగా జీతాలు రాక పస్తులు ఉంటున్నాయని వెంటనే నిధులు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ డిమాండ్ చేశారు....
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,యువ నేత,మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు.గురువారం మండల కేంద్రంలోని స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్...
భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజల భద్రత దృష్ట్యా అన్ని మండలాల్లోని పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన చోట హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని నియమించాలని, ఇతర శాఖల అధికారులతో...
ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ విద్య బలోపేతం
ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం అవుతుందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా అన్నారు. గురువారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఆమె కోదాడ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మండల,విద్యాధికారి...
వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యంగా వాహనదారులు, రైతులు, ప్రయాణికులు నిర్లక్ష్యంగా...
ఓ పి సేవలు పెంచాలి
వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు పేర్కొన్నారు.బుధవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక హెల్త్ సెంటర్ ను జిల్లా అదనపు కలెక్టర్ పి...
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతంగా...
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతంగా...
నేరాల నివారణలో యువత భాగస్వామ్యం కావాలి
నేరాల నివారణలో యువత భాగస్వామ్యం కావాలి అని, సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత పెద్దవారికి వివరించాలని మునగాల CI రామకృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు...
ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను,కుంటలను నింపాలి
ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను,కుంటలను నింపాలని, ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మంగళవారం మోతే మండల కేంద్రంలో జరిగిన...
పచ్చని చెట్లతోనే మానవాళికి ప్రాణవాయువు
పచ్చని చెట్లను పెంచితేనే మానవాళికి ప్రాణవాయువు అందుతుందని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. బుధవారం పట్టణంలోని శ్రీనగర్ కాలనీ ప్రైమరీ స్కూల్ లో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన...
నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డు- 2025 కి ఎంపిక
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత తమలపాకుల సైదులు అమర్నాథ్ అవార్డుకి ఎంపిక అయ్యారని నార్త్ ఢిల్లీ కల్చర్ అకాడమీ ప్రెసిడెంట్ బాల రామకృష్ణ తెలియజేశారు...
సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి గవర్నమెంట్ డాక్టర్లచే ఘన సన్మానం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ యూనియన్ కు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి డాక్టర్ల ఘన సన్మానం నిర్వహించారు.. అనంతరం...
సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి గవర్నమెంట్ డాక్టర్లచే ఘన సన్మానం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ యూనియన్ కు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి డాక్టర్ల ఘన సన్మానం నిర్వహించారు.. అనంతరం...
అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం
కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో...
న్యాయవాది మృతి కి సంతాపం
యువ న్యాయవాది యాతాకుల క్రాంతి మరణానికి సంతాప సూచికగా మంగళవారం నాడు కోదాడ కోర్టులో జడ్జిలు *కోర్టు రిపరెన్స్ పోగ్రాం* నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్ మాట్లాడుతూ క్రాంతి మంచి...
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి మహిళలు అవగాహన కలిగి ఉండాలని కోదాడ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కె. భవ్య కోరారు. శనివారం కోదాడ కోర్టులో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె...
విద్యార్థులకు సైబర్ నేరాల పై అవగాహన
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో,కోదాడ షీ టీం ఎస్సై మాధురి మునగాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో షీటీమ్స్, సైబర్...
పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్,38 వాహనాలు సీజ్
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు.శనివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సార్జింగ్ పేటలో కోదాడ పట్టణ సీఐ శివ శంకర్ అధ్వర్యంలో పోలీసు కార్డాన్ అండ్...
మహిళలు వ్యాపారస్తులుగా మారాలి
మహిళలు వ్యాపారస్తులుగా మారేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని కోదాడ శాసన సభ్యురాలు యన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.శుక్రవారం కోదాడ లోని మేళ్లచెర్వు కాశినాథమ్ పంక్షన్ హాల్ నందు జరిగిన కోదాడ నియోజకవర్గం లోని...
కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గత ప్రభుత్వం పదేళ్లగా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్...
జర్నలిస్టులకు ప్రభుత్వ అండగా ఉంటుంది
జర్నలిస్టు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నూతనంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా ఎన్నికైన పిడమర్తి గాంధీని జిల్లా జర్నలిస్ట్ నాయకులు...
ప్రమోషన్ తో పాటు బాధ్యతలు పెరుగుతాయి
నడిగూడెం పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న కానిస్టేబుల్ వి.ఉపేందర్, పాలకివీడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బి.వెంకటేశ్వర్లు, మునగాల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జి.శ్రీకాంత్ లు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి...
ఉచిత విద్యుత్ కోసం కొత్త రేషన్ కార్డుదారులు ఇలా చేయండి
తెలంగాణ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. అయితే కొత్తగా రేషన్ కార్డులు పొందినవారు ఈ పథాకాన్ని పొందేందుకు విద్యుత్...
కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్
కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గురువారం కోదాడలోని ప్రభుత్వ 30 పడకల దవాఖానాలను పరిశీలించారు. ఓపి రిజిస్టర్ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు, గైనకాలజిస్ట్ పద్మావతి లేకపోవడంపై కలెక్టర్...
కోదాడ మైనార్టీ గురుకుల పాఠశాల సందర్శించిన జిల్లా కలెక్టర్
విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు గుర్తిపు తీసుకోని రావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు.గురువారం కోదాడలో మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము ఎంపీసీ విద్యార్థులతో...
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అధ్వర్యంలో షీ టీమ్ సిబ్బంది చిలుకూరు మండల కేంద్రంలో గల MITS కళాశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది...
గురుపౌర్ణమికి ముస్తాబైన సాయిబాబా ఆలయం
కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామ పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డులోని సాయిబాబా ఆలయం గురుపౌర్ణమికి ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. గురుపౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం నుంచి విశేష పూజలు, అర్చనలు జరుగుతాయని...
కోదాడ పట్టణంలో భారీ వర్షం వీధులన్నీ జలమయం
కోదాడ పట్టణంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా దంచి కొడుతున్న ఎండ తో,ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం...
భూభారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్
భూభారతి దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. గురువారం కోదాడ తహసిల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.. దరఖాస్తులను పరిష్కరించుటకు తగు సూచనలు చేశారు. రెవిన్యూ సదస్సులు వచ్చిన...
సిఐటియు ఓదెల మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ఓదెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ కి వినతి పత్రం అందించారు
కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలను పునర్దురించాలని, కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి, కార్మికులకు నష్టం చేసి,...
రాఘవేంద్ర పాఠశాలలో బోనాల సంబరాలు
: ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆషాడ మాసం బోనాల పండుగ సంబురాలు పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు బోనం ఎత్తుకొని పట్టణంలో...
పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం మంచి ఆలోచన
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన మల్టీ జోన్ – II ఇన్చార్జి ఐజిపి తఫ్సీర్ ఇక్బాల్ ఐపిఎస్,గౌరవ వందనంతో స్వాగతం తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. సమావేశంలో పోలీసు అధికారులకు సూచనలు...
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడితే చట్టపరమైన చర్యలు తప్పవు
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడితే చట్టపరమైన చర్యలు తప్పవని, ఉమ్మడి నల్లగొండ జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్, కిరాణా దుకాణాలు,పచ్చళ్ళ షాపులలో ఆకస్మిక...
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జిగా త్వరలోనే మల్లయ్య యాదవ్ ను పీకేస్తారన్న ఆలోచనతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
మునగాల: గంజాయి సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్
ఎవరైనా గంజాయిని తాగినా, విక్రయించినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..గంజాయిని తాగి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, గంజాయి వంటి...
టీవీ ఏసి జేఏసీ నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
జులై 14 నుంచి చేపట్టే ఆర్టిజన్ల సమ్మెను విజయవంతం చేయాలని టీవీ ఏసి జేఏసీ జిల్లా కన్వీనర్ కొండ నకులుడు పిలుపునిచ్చారు. నిరవధిక సమ్మె గోడ పత్రికను టీవీ ఏసి జెఎసి సూర్యాపేట జిల్లా...
టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
ఎస్సీ వర్గీకరణ కొరకు ఎంతోమంది మాదిగలు అమరులయ్యారని వారి త్యాగాల ఫలితంగానే నేడు వర్గీకరణ సాధ్యమైనదని టి ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు తెలిపారు. సోమవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం
ఎస్సీ వర్గీకరణతో దళితులందరికీ రాజ్యాంగ ఫలాలు దక్కుతున్నాయని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షులు చింతా బాబు మాదిగ అన్నారు. సోమవారం ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని గాంధీ నగర్...
అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు
కోదాడ అభివృద్ధిని ఓర్వలేక చౌకబారు విమర్శలను చేయడం మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు తగదని ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. సోమవారం...
జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించాలి
అట్టడుగు వర్గాల అభ్యున్నతి, దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ జగ్జీవన్ రామ్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు...
పంది తిరపయ్యకు పితృవియోగం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరపయ్య తండ్రి పంది గురవయ్య (76,) అనారోగ్యంతో వారి నివాసంలో మృతి చెందారు. కాగా వారి మృతి...
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కోదాడ పట్టణంలో అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుకున్న 2000-2001 బ్యాచ్ కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కోదాడ పట్టణం లోని...
రైతులెవరు ఆందోళన చెందవద్దు యధావిధిగా యూరియా అమ్మకాలు
సూర్యాపేట జిల్లాలో వానకాలం రైతులు సాగు చేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని డీలర్లు యధావిధిగా యూరియా అమ్మకాలు జరుపుతారని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలో...
కోదాడ నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి,మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
మొహర్రం,తొలి ఏకాదశి పండుగల సందర్భంగా కోదాడ నియోజకవర్గ ప్రజలకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.హిందువులకు ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ రోజు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న భక్తులందరికీ...
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న నేటికి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) జిల్లా ప్రధాన కార్యదర్శి...
సుధా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
సుధా బ్యాంక్ అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు. బుధవారం కోదాడ శాఖ ఆవరణలో ఏర్పాటు చేసిన రుణ మేళా కార్యక్రమాన్ని బ్యాంక్ అధికారులతో...
డబ్బా కోట్లు తొలగించవద్దంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన
కోదాడ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న డబ్బా కొట్లు, మండపం ఏరియా లో ఉన్న డబ్బా కోట్లను తొలగించి తమను రోడ్డున పడవేయ్యా వద్దు అంటూ చిరు వ్యాపారలు మున్సిపల్ కార్యాలయం...
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో రోడ్లను పగలగొట్టడం సమంజసం కాదు…. సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో సూర్యాపేట పట్టణంలోని వివిధ వార్డులలో ఉన్న సిసి రోడ్లను పగలగొట్టడం సమంజసం కాదని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి సాయికుమార్...
సిపిఎం సీనియర్ నాయకులుమరిపెల్లి వెంకన్న ను పరామర్శిన సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ
సూర్యాపేట టౌన్ :సూర్యాపేట కు చెందిన సిపిఎం సీనియర్ నాయకులు మరిపెల్లి వెంకన్న అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడం తో శనివారం సూర్యాపేట 48 వార్డ్ వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మినారాయణ...
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జులై 3న జరిగే కార్మిక, కర్షక జిల్లా సదస్సును* *జయప్రదం చేయండి. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట:దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జూలై 3న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని...
నేడు తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు
తెలంగాణలో ఉపరితల ఆవర్తనం కారణంగా మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నిజామాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ,...
కాంగ్రెస్ పార్టీ తీర్ధం పూచ్చుకున్న అంజన్ గౌడ్..
టీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ ఇటీవల తన పదవులకు రాజీనామా చేసిన విషయం విధితమే. అంజన్ గౌడ్ శనివారం కోదాడ శాసన...