Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

సుదూరప్రాంతాల నుండి ఆవిర్భవసభకు వచ్చేవారికి జ్యోతుల భోజనాల ఏర్పాటు

పిఠాపురం : నేడు చిత్రాడ వద్ద జరిగే జనసేనపార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవం మరియు విజయోత్సవ సభకు సుదూరప్రాంతాల (ఇతర ప్రాంతాల) నుండి వచ్చే వారికి స్థానిక పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వరదేవస్థానం దర్శనం చేసుకొనే జనసేన నాయకులు, జనసైనికులకు, వీర మహిళలకు సుమారు 5000 మందికి జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ జనసేనపార్టీ ఆవిర్భవ దినోత్సవానికి 5 లక్షల మంది పైగా హజరుకావడం జరుగుతుందని, అందులో భాగంగానే 2 రాష్ట్రాల నుండి వచ్చే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు దేశంలోనే ప్రసిద్ధమైన పిఠాపురం పాదగయ క్షేత్రంలో గల దేవాలయాలను సందర్శించుకున్న అనంతరం శుక్రవారం మధ్యాహ్నం వచ్చేవారి కోసం ఈ భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ పైన గల అభిమానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జ్యోతుల శ్రీనివాస్ తెలియజేశారు.

Related posts

రియాన్స్‌ క్లినిక్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం

బర్మాకాలనీలో సహస్రజ్యోతిర్లింగార్చన.. ద్వాదశజ్యోతిర్లింగాలు దైవికశక్తికి మూలాధారాలు

Dr Suneelkumar Yandra

పిఠాపురం సాహితీ వేత్తకు అభినందన సత్కారం

Dr Suneelkumar Yandra

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు. జిల్లా డిఎంహెచ్వో వెంకట రవణ.

TNR NEWS

శ్రీకాళహస్తి: స్వామివారి సేవలో సినీనటులు జీవిత రాజశేఖర్

TNR NEWS